కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నగరం జగన్నాధపురంలో 20 వ డివిజన్ లో టూ వీలర్ బ్యాటరీ వెహికల్ ఒక్కసారిగ ఫైర్ అవ్వడంతో పూర్తిగా దగ్ధం అయ్యింది. దానితో ఆ బ్యాటరీ మోటర్ వెహికల్ తో పాటు ఇంటిలో ఉన్న వస్తువులు కాలిపోయాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక సబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకున్నారు.
జగన్నాధపురంలో టూ వీలర్ దగ్దం… కారణమిదే…???
