సామర్లకోట రూరల్ మండలం పి. వేమవరం గ్రామం నందు పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ సామర్లకోటలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తామెదుర్కొంటున్న సమస్యలను చెప్పుకొచ్చారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మినీ మేనిఫెస్టో వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
చంద్ర బాబుతోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు…

