అహింసా శాంతియుత overline a deg మార్గాలతో భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నియంతృత్వ పోకడలతో గ్రామ స్వరాజ్యాన్ని విచ్చిన్నం చేశారని ఆ మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా పల్లె స్వయం సమృద్ధి సాధించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.
గొల్లపూడిలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు…
