కోవిడ్ పేండమిక్ వచ్చిన తర్వాత చాలా మంది గుండెపోటు కు గురవుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటణ ఒకటి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లో ఓ రెస్టాకెంట్ కు వెళ్లిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ… అకస్మాత్తుగా గుండెనొప్పితో అందరి ముందే కుప్పకూలి అక్కడికక్కడే చనిపోతున్నారు. ఆ ఘటణతో అక్కడున్నవారందరూ భయాందోళనకు గురయ్యారు.
గుండెపోటుతో వ్యక్తి మృతి…
