అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయుకల సమవేశం నిర్వహించారు ఈకార్యక్రమనికి నియోజకవర్గం నుండి బారి ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు నాయకులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేసారు ఈసందర్బంగా పలువురు ముఖ్య కాపునేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు సముచిత స్థానం కల్పించాలనీ కొరారు.

