కాకినాడ పార్లమెంట్ అభ్యర్ది చలమలశెట్టి సునీల్ గురువారం నామినేషన్ ధాఖలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పదకాల కారణంగా పార్టీకి ఆధరణ లబించిదని అన్నారు.
కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్…

