Exclusive

కాకినాడ జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం…

R

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో తుని, జగ్గంపేట,పెద్దాపురం, కాకినాడ రూరల్ లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పర్యటిస్తారని వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయనను అక్రమ అరెస్టు చేసి నిర్భంధించిన సమయంలో వేదనకు గురై అసువులు బాసిన కుటుంబాలను నారా భువనేశ్వరీ పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.