జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం పర్యవేక్షణకు ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా సూచించారు. అదే విధంగా కోట వినుతని తిరుపతి ఎన్నికల సమన్వయకర్తగా ఆయన నియమించారు.
ఎ.ఎం.రత్నం జే.ఎస్.పీ. ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా నియామకం…

