ఊబలంకలో యధేచ్చగా ఇసుక త్రవ్వకాలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించి ఇసుక త్రవ్వకాలు చేసి కళ్లెదుటే వందల లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ త్రవ్వకాలు చేస్తున్నా అందరికీ కనబడుతుంది గాని అధికారులకు కనిపించడంలేదని స్థానికులు వాపోతున్నారు. సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి గారి పారదర్శక పరిపాలనకు తూట్లు పొడుస్తు రావులపాలెంలో ఇసుక మాఫియా చేస్తున్నారు.
ఊబలంకలో అక్రమ ఇసుక త్రవ్వకాలు…

