Viral

ఉత్తరాఖండ్‌లోని చిర్బాసాలో విరిగిపడ్డ కొండచర్యలు…

BB1qlGiJ

ఆదివారం ఉదయం చిర్బాసాలోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు యాత్రికులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని సంభందిత అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్.డీ.ఆర్.ఎఫ్. బృందం క్షతగాత్రులను తరలించి ఆసుపత్రికి తరలించారు. మృతుల ముగ్గురి మృతదేహాలను ఎస్‌.డి.ఆర్‌.ఎఫ్. బృందం జిల్లా పోలీసులకు అప్పగించింది. యాత్రికులు గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించడానికి ప్రయాణిస్తున్నట్లు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం తెలిపింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.