Political

ఈ.వీ.ఎమ్. మిషన్ ల పై అవగాహన సదస్సు…

bc386be4-3844-4981-b99a-b55d9cc669e5

వచ్చే ఎన్నికల్లో ఈ.వీ.ఎమ్. మిషన్ లను ఎలా ఉపయోగించాలనే విషయం పై కాకినడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎర్పాటుచేసిన ఈ.వీ.ఎమ్. మిషన్ అవగాహన సదస్సును తాసిల్దార్ బీ. శ్రీదేవి ప్రారంభించారు. 2024 లో జరగబోయే ఎన్నికల్ల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈ.వీ.ఎమ్.)లను ఉపయోగించి ఓటర్లు ఓటు ఎలా వెయ్యాలో డెమో రూపంలో ఆమే ఓటర్లకు వివరించారు. ఈ కార్యాక్రమంలో జగ్గంపేట తాసిల్దార్ బీ. శ్రీదేవి, ఎలక్షన్ కమీషన్ అధికారులు, ఓటర్లు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.