వచ్చే ఎన్నికల్లో ఈ.వీ.ఎమ్. మిషన్ లను ఎలా ఉపయోగించాలనే విషయం పై కాకినడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎర్పాటుచేసిన ఈ.వీ.ఎమ్. మిషన్ అవగాహన సదస్సును తాసిల్దార్ బీ. శ్రీదేవి ప్రారంభించారు. 2024 లో జరగబోయే ఎన్నికల్ల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈ.వీ.ఎమ్.)లను ఉపయోగించి ఓటర్లు ఓటు ఎలా వెయ్యాలో డెమో రూపంలో ఆమే ఓటర్లకు వివరించారు. ఈ కార్యాక్రమంలో జగ్గంపేట తాసిల్దార్ బీ. శ్రీదేవి, ఎలక్షన్ కమీషన్ అధికారులు, ఓటర్లు పాల్గొన్నారు.
ఈ.వీ.ఎమ్. మిషన్ ల పై అవగాహన సదస్సు…

