ఈనెల 29వ తేదీన కాకినాడలోని సూర్యకళ మందిరంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను నిర్వహిస్తున్నామని ఈ సభలో రాష్ట్రానికి చెందిన నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు.
ఇక ప్రభం’జనమే’…!
