ఆలమూరు మండలం కలువచర్ల గ్రామానికి చెందిన తాతపూడి సందీప్ కుమార్ ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్త సైంటిస్ట్ గా ఎంపికయ్యారు. పదవ తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివిన సందీప్ అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలిటెక్నికల్, పెట్రోలియం కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. దాని తరువాత న్యూఢిల్లీలో ఉన్న ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో సైంటిస్ట్ గా ఉద్యోగం సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్త సైంటిస్ట్ గా సందీప్…
