తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేటలో నివసిస్తున్న 80 ఏళ్ల లక్ష్మమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఆమె పేరు మీద ఉన్న 21 లక్షల ఆస్తి, 20 తులాల బంగారం పంచలేదనే కోపంతో కొడుకు, కూతుర్లు రెండు రోజులుగా అంత్యక్రియలు చేయ్యకుండా అలానే పెట్టు కుర్చున్నారు. ఈ గొడవ తేలకపోవడంతో ఆ మృత దేహేన్ని ఫ్రీజర్ లో పెట్టారు. దీనితో గ్రామస్తులు వారిద్దపై మండిపడుతున్నారు.
ఆస్తి కోసం అంతక్రియలు చెయ్యని కొడుకు, కూతుర్లు…!!
