ఆస్ట్రేలియా దేశంలో ఘోర సంఘటన జరిగింది. భారత దేశానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆ దేశంలోని విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్కు చెందిన బీచ్ లోకి వెల్లి మునిగి చనిపోయారు. మృతులను స్థానిక పోలీసుకు ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలుగా గుర్తించినట్లు తెలిపారు. దీనికి సంబందించి కాన్బెర్రాలో ఉన్న భారత హైకమిషన్ స్పందించింది మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నామని తెలిపింది.
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం…
