మధ్యంతర బెయిల్ మీద రాలీస్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత శాసనసభ్యులతో ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి.
ఆప్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీ.ఎం. భేటీ…

