Exclusive

ఆపదలో ఆపన్న హస్తం….

WhatsApp Image 2024-01-18 at 4.49.50 PM

సేవ్‌ ద పీపల్‌ ఆర్గనేజేషన్‌ ప్రతినిధులు నిరుపేదలకు నిత్యవసర వస్తువులను సమకూర్చి ఉదారతను చాటుకున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి సుమారు 15 ఏళ్ల క్రితం కూలి పనులకు వలస వచ్చి అనారోగ్యం భారినపడిన నిరుపేద పార్వతి రాయ్‌ కుటుంభానికి ప్రతినెల ఈ ఆర్గనేజేషన్‌ బియ్యం, కిరాణా, మందులు సమకూర్చుతున్నారు.

2024 జనవరి నెలకు ఆర్గనేజేషన్‌ మెంబర్‌ హేన నిత్యవసర వస్తువులను సమకూర్చారు. సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సుంకర సుదీర్‌ సమక్షంలో వాటిని నిరుపేద కుటుంభానికి అందజేశారు. ఈ సందర్భంగా పార్వతి రాయ్‌ మాట్లాడుతూ… ప్రతి నెల దేవుడిలా తమకు కావాల్సిన నిత్యవసర వస్తువులను సమకూర్చుతున్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేసింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.