హర్యానా రాష్ట్రంలో ఇటీవల ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఒక కాలువలోని అనుమాన స్పదరీతిలో ఒక అమ్యాయి మృతదేహం లభ్యమయ్యింది. సమాచారం అందుకున్న గురుగ్రామ్ పోలీసులు ఘటణ స్తలానికి వెళ్లారు. అక్కడ లభ్యమయి శవాన్ని పరిశీలించి మాజీ మోడల్, గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి దివ్య పహుజా పోలీసులు నిర్ధారించారు. విచారణలో ఇద్దరు వ్యక్తులు గురుగ్రామ్ హోటల్లో కొన్ని రోజుల క్రితం ఆమెను హత్య చేసినట్లు ఆరోపించారు.
అనుమాన స్పదరీతిలో మాజీ మోడల్ మృతదేహం…

