Exclusive

అజిత్ పవార్ వర్గం నుంచి బయటకు రానున్న మరికొంత మంది నేతలు…

0t1154m8_ajit-pawar_625x300_02_July_23

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌.సి.పి.-ఎస్‌.సి.పి. పార్టీ పింప్రి-చించ్‌వాడ్ యూనిట్ చీఫ్‌తో సహా నలుగురు ఎన్‌.సి.పి. నాయకులు పార్టీకి రాజీనామా చేసిన తరువాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గానికి చెందిన మరికొంత మంది నాయకులు రాజీనామా చేస్తారని బుధవారం ప్రకటించారు.

ఎన్‌.సి.పి. జాతీయ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ… 2024 లోక్‌సభ ఎన్నికలలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌.సి.పి. చాలా ఘోరంగా పనిచేసింది. ఆయనతో పాటు వెళ్లిన వాళ్లంతా ఓటమిని చూశారు. ఇప్పుడు అజిత్ పవార్‌తో అంటకాగితే వచ్చే ఎన్నికల్లో ఓడిపోవచ్చని ఆయనతో పాటు వెళ్లిన వారందరూ అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల ముందు చాలా మంది అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలను విడిచిపెట్టవచ్చు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.