అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో సోమవారం జరిగే ఎన్నికలకు సంబంధించిన పొలింగ్ సామగ్రి, ఈ.వి.ఎమ్. లను అయ పోలింగ్ కేంద్రాలకు సంబందిత అధికారులు తరలించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో బుత్ నెంబర్లు వారిగా ఈ.వి.ఎమ్. లను ఎన్నికల సిబ్బంది పొలిస్ బందోబస్తు ద్వారా అయా మండలలో ఉన్న ఎన్నికల కేంద్రాలకు తరలించారు. సోమవారం జరగబోయే ఎన్నికలకు అదికారులు, పొలిసులు ,ఎన్నికల సిబ్బంది పకడ్బందిగా ఎర్పాటు చేసారు. ఈకార్యక్రమంలో పలువురు అదికారులు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు
అంబేద్కర్ కొనసీమ జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధం…

