ఏప్రిల్ 9 వ తేదీ ఉగదీ సందర్బంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఇంకా ఈ నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని, రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నామని రాసారు.
అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు… -పవన్ కళ్యాన్-

